- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఖైదీలతో పాటు, సిబ్బందిని కూడా వణికిస్తోంది. తాజాగా జైల్లో 254 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు జైలు అధికారులు తెలిపారు.
అందులో 12 మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. అంతేగాకుండా పరీక్షలు చేయించుకొని, రిపోర్టు కోసం మరో 300 మంది వెయిటింగ్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో అధికారులు జైలులో ములాఖత్ నిలిపివేశారు.
Next Story