రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా విజృంభణ

by  |
రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా విజృంభణ
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఖైదీలతో పాటు, సిబ్బందిని కూడా వణికిస్తోంది. తాజాగా జైల్లో 254 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు జైలు అధికారులు తెలిపారు.

అందులో 12 మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. అంతేగాకుండా పరీక్షలు చేయించుకొని, రిపోర్టు కోసం మరో 300 మంది వెయిటింగ్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో అధికారులు జైలులో ములాఖత్ నిలిపివేశారు.


Next Story

Most Viewed