- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అమరావతి ఆందోళనలకు కరోనా సెగ

X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మూడు నెలలుగా సీఆర్డీయే పరిధి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళగిరిలో ఒక కేసు నమోదైంది. దీంతో ఆ ప్రాంతవాసులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. ఆందోళనకారులను కూడా వైద్యాధికారులు హెచ్చరించారు. దీంతో ఆందోళనలను తాత్కాలికంగా ఆపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై చర్చించిన జేఏసీ నేతలు నిరసనలకు విరామం పలికినట్టు సమాచారం.
Tags: coronavirus, amaravati protests, amaravathi, crda, mangalagiri
Next Story