- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పటాన్చెరు:
జిన్నారం మండలం కొడకంచి అటవీ ప్రాంతంలో సాంకేతిక పరికరమైన డ్రోన్తో మనుషులు వెళ్ళలేని అటవీ ప్రాంతంలో చల్లి, మొక్కల చల్లారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, వనజీవి రామయ్య దంపతులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..
జిల్లావ్యాప్తంగా దాదాపు రెండు నుంచి మూడు లక్షల విత్తన బంతులను ఇప్పటికే తయారీలో ఉంచామన్నారు. ఇదే కాకుండా డ్వాక్రా మహిళా సంఘాలు మరిన్ని సీడ్ బాల్స్ని తయారుచేసి జిల్లాలోని అన్ని అటవీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్ను వెదజల్లుతామని తెలిపారు. ప్రతిఒక్కరూ అటవీ సంరక్షణకు కంకణబద్ధులై బాధ్యతగా మెలగాలని సూచించారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా అక్కడ మొక్కలను పెంచాలని గ్రామస్తులకు సూచించారు.
Next Story