- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : సీఎం జగన్ నేతృత్వంలో సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. రైతులకు అందించే ఉచిత విద్యుత్ పథకం- నగదు బదిలీకి కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. రైతులకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమే అని ప్రకటించారు.
ఒక్క కనెక్షన్ కూడా తొలగించమని.. రైతుపై ఒక్క పైసా కూడా భారం పడకుండా చూస్తామన్నారు. 30-35 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేకుండా చూస్తామని సీఎం జగన్ రైతులకు భరోసా నిచ్చారు.
Next Story