ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

by  |
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం జగన్ నేతృత్వంలో సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. రైతులకు అందించే ఉచిత విద్యుత్ పథకం- నగదు బదిలీకి కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. రైతులకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమే అని ప్రకటించారు.

ఒక్క కనెక్షన్ కూడా తొలగించమని.. రైతుపై ఒక్క పైసా కూడా భారం పడకుండా చూస్తామన్నారు. 30-35 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేకుండా చూస్తామని సీఎం జగన్ రైతులకు భరోసా నిచ్చారు.


Next Story

Most Viewed