- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ప్రయాణికులకు షాక్.. ఆగని పెట్రో బాదుడు
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో ఇంధన బాదుడు కొనసాగుతోంది. గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా మళ్లీ పెట్రోల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 57 పైసలు, డీజిల్ పై 60 పైసలు పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.37, డీజిల్ రూ.98.70గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.37, డీజిల్ రూ.98.70గా ఉంది. అటు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.11గా ఉండగా.. డీజిల్ రూ.90.42గా ఉంది.
Advertisement
Next Story