బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

by Shamantha N |
బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
X

ఢిల్లీలోని పార్లమెంట్ భవన్‌లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ప్రధానంగా పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగుతుంది. ఈ భేటీకి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరు అయ్యారు. కాగా, సోమవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్ దద్దరిల్లింది.

Tags: bjp parliamentary party meeting, delhi, modi, amit shah

Next Story

Most Viewed