- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
కేంద్రం బాధ్యతను విస్మరించింది: తులసిరెడ్డి
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శలు చేశారు. విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, దాని ప్రకారం ప్రజలకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కానీ కేంద్రం తన బాధ్యతను విస్మరించిందని ఆరోపించారు. ప్రస్తుతం పోలవరం ముంపు గ్రామాల ప్రజల బాధలకు ప్రధాన బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదే అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన తులసిరెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Next Story