- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గోదావరిలో మరో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు పడవలు నీటిలో మునిగిపోయాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలంలోని పండ్రాజుపల్లి-కోతులగుట్ట గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొదటగా విద్యుత్ తీగలు తగలడంతో ఓ పడవ బోల్తా పడింది. మరో పడవ వరద దాటికి రెండుగా చీలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఎటపాక సీఐ గీతా రామకృష్ణ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
Next Story