- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ఈవీఎంలపై జగన్ ట్వీట్కు సోమిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో ఘోర పరాభవం తర్వాత తొలిసారిగా ఈవీఎంలపై వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో సైతం పేపర్ బ్యాలెట్ సిస్టమ్ జరుగుతోంది కదా అని కొత్త వాదన లేవనెత్తారు. తాజాగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ ట్వీట్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదన్నారు. ఏపీ ఎలన్ మస్క్లా జగన్ మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంలది తప్పా అని ప్రశ్నించారు. 2019లో జగన్ గెలిచినప్పుడు ఈవీఎంలపై ఏం మాట్లాడారో జగన్ ఓ సారి గుర్తు చేసుకోవాలని సూచించారు. పరనింద, ఆత్మస్తుతి మాని ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.
Advertisement
Next Story