Tirumala: శ్రీవారి లడ్డూపై మంత్రి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-10-07 06:26:12.0  )
Tirumala: శ్రీవారి లడ్డూపై మంత్రి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu)పై మంత్రి సంధ్యారాణి(Minister Sandhyarani) కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో లడ్డూల్లో అపవిత్రం జరిగిందా లేదా అనేది భక్తులే చెబుతారని, కోర్టులు అవసరం ఆమె చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఐదేళ్లకు ముందు ఏ ప్రభుత్వంలోనూ లడ్డూలో కల్తీ జరగలేదన్నారు. లడ్డూను చూస్తే వెంకటేశ్వరస్వామిని(Venkateswara Swamy)ని చూసినంత ఆనందం కలుగుతుందన్నారు. అలాంటి లడ్డూ తయారీలో పూర్తి బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ఇప్పుడు లడ్డూ నాణ్యత బాగుందని మంత్రి సంధ్యారాణి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed