Nara Lokesh:వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి లోకేష్

by Jakkula Mamatha |
Nara Lokesh:వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి లోకేష్
X

దిశ, మంగళగిరి: ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం పరామర్శించారు. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి.. అనంతరం తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed