- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. అమ్మవారి దర్శనానికి 7 గంటల సమయం
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వైభవంగా దసరా ఉత్సవాలు(Dussehra Celebrations) జరుగుతున్నాయి. దుర్గమ్మ(Durgamma) ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి(Vijayawada Indrakiladri)కి భక్తులు పోటెత్తారు. ఆలయంపై నుంచి దుర్గా ఘాట్ రోడ్డులోని వినాయక ఆలయం వరకూ భక్తులు క్యూ లైన్లలో వేచివున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. వర్షం పడుతున్నా దుర్గమ్మను దర్శించేందుకు భక్తులు కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతి కార్యక్రమం(Purnahuti program) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవాలు ముగిశాయి. పుర్ణాహుతి కార్యక్రమంలో ఈవోవైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Next Story