- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
స్పీడ్ పెంచిన జనసేనాని.. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నా విషయం తెలిసిందే. ఈ సారి పుఠాపురం నుంచి పవన్ కల్యాణ్ బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు అక్కడి నుంచే ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన తేదీని ఫిక్స్ చేశారు. వారాహి విజయభేరి పేరుతో ఈ నెల 30న పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఎన్నికల తొలి బహిరంగ సభను కూడా ప్రారంభించారు. దీంతో పవన్ ఆ సభలో ఏం మాట్లాడతారనే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.
Next Story