- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంట్లో ప్రత్యక్షమైన భారీ కొండ చిలువ.. యజమాని ఏం చేశాడంటే..!
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu district) దాచేపల్లి మండలం (Dachepalli mandal) కేసానుపల్లిలో కొండ చిలువ(Python) ప్రత్యక్షం కలకలం రేగింది.10 అడుగుల పొడవైన కొండచిలువ ఏకంగా ఇంట్లోకి కనిపించింది. ఈ ఘటన కేసానుపల్లి శివాలయం(Shiva Temple) బజారులోని షేక్ బాజీ ఇంట్లో జరిగింది. దీంతో గ్రామస్తులు కొండచిలువను చూసి భయాందళనకు గురయ్యారు. వెంటనే తలపై కొట్టి చంపేశారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇచ్చారు. స్థానిక అటవీ ప్రాంతం నుంచి కొండ చిలువ వచ్చిందని, తరచూ పాములు, చిన్న చిన్న విషపూరిత పరుగులు, కీటకాలు వస్తున్నాయని అటవీ అధికారులు దృష్టి సారించాలని కోరారు. తమ గ్రామంలో ఎలాంటి విష పురుగులు రాకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Next Story