- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
AP News: టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎంపీలు
X
దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు బుధవారం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీరు ఇరువురికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాగా వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు గత ఆగస్టులో వారి పదవులకు రాజీనామా చేశారు. అనంతరం మోపిదేవి తాను టీడీపీలో చేరతానని ప్రకటించగా.. మస్తాన్ రావు మాత్రం తన రాజకీయ భవిష్యత్తును త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు. తాజాగా నేడు వీరు ఇరువురు టీడీపీలో జాయిన్ అయ్యారు.
Advertisement
Next Story