- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వీరఘట్టం మండలం కిమ్మి గ్రామంలో ఏనుగుల గుంపు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. ఏనుగుల దాడి నుంచి అటువైపుగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న రాజు అనే వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. రాజు బైక్ ను ఏనుగులు ధ్వంసం చేశాయి. కాగా గత నెలలో ఏనుగుల దాడిలో ఇదే జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. బలిజపేట మండలం చెల్లింపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Next Story