- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర తిరగరాసింది: CM చంద్రబాబు ప్రశంసల వెల్లువ
![భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర తిరగరాసింది: CM చంద్రబాబు ప్రశంసల వెల్లువ భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర తిరగరాసింది: CM చంద్రబాబు ప్రశంసల వెల్లువ](https://www.dishadaily.com/h-upload/2024/06/30/347475-chandrababu.webp)
దిశ, వెబ్డెస్క్: టీ 20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. టీమ్ ఇండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత జట్టును చూసి గర్విస్తున్నామని కొనియాడారు. మీ విజయం మీ నాయకత్వానికి నిదర్భనం అని అన్నారు. సరికొత్త చరిత్ర తిరగరాసిందని చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. టీమిండియా విజయం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. భారత్ జట్లు టీ 20 వరల్డ్ కప్ గెలిచిన తీరు అద్భుతమని తెలిపారు.
ఇక 17 ఏళ్ల కళ నేరవేర్చిన టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ - విరాట్ కోహ్లీ ఫైనల్ గెలుపు అనంతరం రోహిత్ శర్మచ కోహ్లీ టీ 20 క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించారు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమంటూ రోహిత్ చెప్పుకొచ్చారు. ఇదే తన చివరి టీ 20 వరల్డ్ కప్ అని కోహ్లీ ప్రకటించారు. పొట్టి కప్ గెలవడంతో భారతీయులందరూ సంతోషంలో మునిగితేలుతుండగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ 20 కి గుడ్బై చెప్పడంతో నిరాశ చెందుతున్నారు.