- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమలలో సీఎం ఫ్యామిలీ.. శ్రీవారికి 11వసారి పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
తిరుమలలో సీఎం ఫ్యామిలీ.. శ్రీవారికి 11వసారి పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలకు సీఎం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ(CM Chandrababu Naidu Family) చేరుకున్నారు. శ్రీవారి బ్రహ్మెత్సవాల(Srivari Brahmatsavalu) సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెళ్లారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు స్వామివారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం హోదాలో చంద్రబాబు తిరుమల వెంకన్నకు ఇప్పటి వరకు పది సార్లు పట్టువస్త్రాలు అందజేశారు. తాజాగా 11వసారి స్వామివారికి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కాగా చంద్రబాబు ఫ్యామిలీ శుక్రవారం రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. నూతనంగా నిర్మించిన వకుళామాత నూతన వంటశాలను శనివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Advertisement
Next Story