- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
by Gantepaka Srikanth |
X
దిశ, తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనార్థం సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్యం సమయంలో అధికారులు వీరికి దర్శన అవకాశం కల్పించారు. వీరిలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళి, సినీ నటి శ్రీముఖి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెలించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
Next Story