దీపావళి తర్వాత ఢిల్లీకి ‘ఈటల’

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఫలితాలపై కేంద్రం హోంమంత్రి అమిత్​షా స్వయంగా ఈటల రాజేందర్, బండి సంజయ్‌కు ఫోన్​చేసి అభినందించిన విషయం తెలిసిందే. వారిని ఆయన ఢిల్లీకి సైతం ఆహ్వానించినట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ ​ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నట్లు సమాచారం. ఉత్తరాదిన దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. కాబట్టి దీపావళి పర్వదినం తర్వాత ఈటల, బండి […]

Update: 2021-11-02 07:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఫలితాలపై కేంద్రం హోంమంత్రి అమిత్​షా స్వయంగా ఈటల రాజేందర్, బండి సంజయ్‌కు ఫోన్​చేసి అభినందించిన విషయం తెలిసిందే. వారిని ఆయన ఢిల్లీకి సైతం ఆహ్వానించినట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ ​ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నట్లు సమాచారం. ఉత్తరాదిన దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. కాబట్టి దీపావళి పర్వదినం తర్వాత ఈటల, బండి ఢిల్లీకి వెళ్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.

 

Tags:    

Similar News