రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

నార్కట్ పల్లి - అద్దంకి రహదారి‌పై బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు.

Update: 2023-02-16 07:33 GMT

దిశ, మిర్యాలగూడ : మండలం‌లోని కొత్తగూడెం వద్ద నార్కట్ పల్లి - అద్దంకి రహదారి‌పై బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు రూరల్ ఎస్సై నర్సింహులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి మృతదేహాం గుర్తు పెట్టలేనంతగా చిద్రం అవడంతో ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. 

Tags:    

Similar News