- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: చైనాపై అమెరికా మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహించింది. చైనాది దుందుడుకు చర్య అని అభివర్ణించింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో మీడియా మాట్లాడుతూ.. చైనాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూటాన్ భూభాగంపై చైనా వాదన సరికాదన్నారు.
చైనా ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోవాలన్నారు. భారత్ భూభాగంలోకి చొచ్చుకు రావడం సరికాదన్నారు. చైనా ఇలాగే చేస్తే తగిన పాఠం చెప్పక తప్పదన్నారు. కాగా, ఇప్పటికే కరోనా విషయమై చైనాపై అమెరికా తీవ్ర కోపంగా ఉన్న విషయం తెలిసిందే.
Next Story