- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: మెదక్ జిల్లా నిజాంపేట మండలం ఎల్లమ్మ దేవాలయంలోని అమ్మవారిని సినీ నటుడు, ఛత్రపతి ఫేం చంద్రశేఖర్ సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నందున ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని కోరారు. ప్రభుత్వం విధించిన కరోనా నియమాలను పాటిస్తూ, వైరస్ను అరికట్టాలని అన్నారు. అదేవిధంగా పట్టణాల నుంచి పల్లెలకు వచ్చే ప్రజలు కచ్చితంగా శానిటైజర్ వాడాలని సూచించారు.
Next Story