- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
భద్రతా బలగాల వాహనం పేల్చిన ఘటనలో ఆరుగురు మావోలు అరెస్ట్
by Sridhar Babu |
![భద్రతా బలగాల వాహనం పేల్చిన ఘటనలో ఆరుగురు మావోలు అరెస్ట్ భద్రతా బలగాల వాహనం పేల్చిన ఘటనలో ఆరుగురు మావోలు అరెస్ట్](https://www.dishadaily.com/h-upload/2024/06/26/346449-mavolu.webp)
X
దిశ, భద్రాచలం : ఛత్తీస్ఘడ్ రాష్ట్రం టేకులగూడెం సమీపంలో ఈనెల 23న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీ బాంబుతో పేల్చివేశారు. ఈ సంఘటనలో కోబ్రా 201 బెటాలియన్ కు చెందిన విష్ణు, శైలేంద్ర అను ఇద్దరు జవాన్లు మృతి చెందారు. జవాన్లు మృతి చెందిన మూడు రోజుల్లోనే ఛత్తీస్ఘడ్ పోలీసులు ఇందుకు కారణమైన ఆరుగురు మావోలను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన మావోల నుండి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చౌహన్ తెలిపారు.
Next Story