- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
డీసీసీబీ బ్యాంక్ ఛైర్మెన్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..
by Sumithra |
X
దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డికి ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివిధ పనుల నిమిత్తం రమేష్ రెడ్డి నిజామాబాద్ నుండి ఆదివారం ఉదయం మాణిక్బండర్, మదనపల్లి మీదుగా భీంగల్ కు వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా తాను ప్రయాణిస్తున్న క్రెటా కారు ఇంజన్ నుండి మంటలు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా వాహనం లోపల ఉన్న రమేష్ రెడ్డికి ఏం చేయాలో పాలు పోలేదు. దీంతో వెంటనే ఆయన డ్రైవర్ గన్మెన్లతో సహా కార్ లో నుంచి దిగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Next Story