- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రైలు ఢీకొని విద్యార్థిని మృతి
by Disha Web Desk 15 |
X
దిశ ,చిన్నశంకరంపేట : ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. కామారెడ్డి ఎస్సై తౌర్య నాయక్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నార్సింగ్ మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన పంబల్ల రమ్య (18 ) తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వస్తుండగా గ్రామంలో కామారెడ్డి వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. రైల్వే స్టేషన్ మాస్టర్ చూసి కామారెడ్డి రైల్వే ఎస్సైకు సమాచారం అందించగా ఆయన సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
Next Story