- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
![ఛత్తీస్గఢ్ లో మరోసారి కాల్పుల కలకలం.. 9మంది మృతి? ఛత్తీస్గఢ్ లో మరోసారి కాల్పుల కలకలం.. 9మంది మృతి?](https://www.dishadaily.com/wp-content/uploads/2021/05/pjimage-2021-05-17T230702.491.jpg)
X
దిశ, వెబ్డెస్క్: ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా సింగర్లో పోలీసుల కాల్పులు సంచలనం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, 18మందికి గాయాలయ్యాయి. సిలిగర్ వద్ద పోలీసుల క్యాంప్ ఏర్పాటుపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినా పోలీసులు క్యాంప్ ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజనులు పోలీస్ క్యాంపునకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ క్యాంప్పై మావోయిస్టులు కాల్పులు జరిపారని, ఆ తర్వాతే తాము కాల్పులు జరపాల్సివచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో 9మంది మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
Next Story