నిజామాబాద్‌లో మరో మూడు కరోనా కేసులు

by vinod kumar |

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో గురువారం మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడించారు. ఈ కేసులు కూడా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన కరోనా పాజిటివ్ వ్యక్తుల కుటుంబ సభ్యులవేనని చెప్పారు. ఈ రోజు 60 శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టులు రాగా, అందులో 57 నెగిటివ్, 3 పాజిటివ్ వచ్చాయని, మరో ముగ్గురి రిపోర్టులు రావాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు.

Tags: carona, lockdown, collecter narayana reddy, 3carona positve

Advertisement

Next Story

Most Viewed