- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే.. ?
by vinod kumar |
X
న్యూఢిల్లీ: భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,45,384 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1,32,05,926ను చేరింది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 794 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,68,436గా నమోదైంది. తాజాగా కరోనా నుంచి కోలుకుని , 77,567 డిశ్చార్జ్ అయ్యారు. కాగా దేశంలో ప్రస్తుతం 10,46,631 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Advertisement
Next Story