- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
ఇందూర్లో సెంచరీ దాటిన కరోనా కేసులు
by vinod kumar |
X
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ 19 కేసుల సంఖ్య 101 కి చేరింది. తాజాగా గురువారం రెండు కరోనా కేసులు నమోదయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. దీంతో వారు ఇటీవల కాలంలో ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందూర్లో ప్రస్తుతం 26 యాక్టివ్ కేసులు ఉండగా 12 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. అన్లాక్ కాలంలోనే ఇందూర్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. నిజామాబాద్ మెడికల్ కళాశాల అనుబంద జనరల్ ఆసుపత్రి( కోవిడ్ ఆసుపత్రి)లో కరోనా టెస్టులకు గురువారం ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది.
Advertisement
Next Story