- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:'ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాలపై వస్తున్న విమర్శలపై యూపీఎస్సీ స్పందించింది. భర్తీ చేయదలచిన ఖాళీల కంటే తక్కువ సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది.
దీనిపై యూపీఎస్సీ స్పందిస్తూ .. సివిల్ సర్వీసుల పరీక్షల నిబంధనలు -2019కు అనుగుణంగా రిజర్వ్ జాబితాను విడుదల చేశామని ప్రకటించింది. 927 ఖాళీలకు గాను తొలి విడతగా 829 మంది అభ్యర్థుల ఫలితాల జాబితాను ప్రకటించామని స్పష్టంచేసింది. మిగతావి త్వరలోనే వెల్లడిస్తామని యూపీఎస్సీ తెలిపింది.
Next Story