- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
టంగుటూరు రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం.. రైలు కింద పడిన జంట..
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా టంగుటూరు రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు, టంగుటూరు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. అయితే మృతుల్లో ఒకరు ఒంగోలు రిమ్స్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్న మహాలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆమెతోపాటు మృతి చెందిన మరో యువకుడి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
- Tags
- ap
Next Story