- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: తిరుమల శ్రీ వారి ఆలయానికి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చింది. కరోనా నేపథ్యంలో భక్తులు తగ్గడంతో హుండీ ఆదాయం కూడా తగ్గింది. దీంతో ఓ సమయంలో సిబ్బంది జీతాలు ఇవ్వడానికి కూడా టీటీడీ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అయితే చాలా కాలం తర్వాత శ్రీ వారి ఆలయానికి హుండీ ఆదాయం భారీగా వచ్చింది. ఆదివారం హుండీ ద్వారా శ్రీ వారి ఆలయానికి రూ.1.02 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఆలయ పునరుద్దరణ తర్వాత ఇంత భారీగా ఆదాయం రావడం ఇదే తొలిసారని అన్నారు.
Next Story