- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తుండటంతో కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా సంపూర్ణంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరుగంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు ఉంటాయన్నారు. రేపు గిరిజన దినోత్సవం సందర్భంగా 5 ఏజెన్సీ మండలాలకు లాక్ డౌన్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, శనివారం జిల్లా వ్యాప్తంగా 681 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరో 10 మంది కోలుకోలేక మృత్యువాత పడ్డారు.
Next Story