- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. కిరాణాషాపులో దొంగతనానికి వెళ్లిన ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటన జిల్లాలోని టెక్మాల్ మండలం పాల్వంచలో శనివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామంలోని కిరాణా షాపులో ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. షాపులో చీకటిగా ఉండటంతో వెలుగు కోసం అగ్గిపుల్ల వెలిగించారు. దీంతో అగ్గిపుల్ల నిప్పురవ్వలు పెట్రోల్, శానిటైజర్ బాటిళ్లపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు దొంగకు అంటుకుని అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు.
Next Story