- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట్ లోని శాంతినగర్ కాలనీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెవెన్యూ అధికారులు, కాలనీ వాసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని గుడిసెలు తొలగించారు. దీంతో అధికారులు, కాలనీవాసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో తమకు పక్కా ఇళ్లు కట్టిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారని, కానీ ఇలా చెప్పాపెట్టకుండా వచ్చి గుడిసెలు తొలగించడం ఏంటని కాలనీ వాసులు అధికారులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.
Next Story