‘చంద్రబాబు సవాల్‌ను ప్రభుత్వం స్వీకరించలేదు’

by  |
‘చంద్రబాబు సవాల్‌ను ప్రభుత్వం స్వీకరించలేదు’
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజధాని పై ప్రజాభిప్రాయం కోరుదామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సవాల్‌ను వైసీపీ ప్రభుత్వం స్వీకరించలేదని టీడీపీ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. ‘ఏపీ రాజధాని పై ప్రజాభిప్రాయం కోరుదామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విసిరిన ఛాలెంజ్ ని ప్రభుత్వం స్వీకరించలేదు. అందుకే ప్రత్యేక వెబ్ సైటు https://apwithamaravati.com ద్వారా చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని కోరుతున్నారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఓటు వేయండి. అమరావతిని రక్షించుకోండి!’ అంటూ టీడీపీ ప్రజలకు సూచించింది.


Next Story

Most Viewed