- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ బాధిత రైతులు ధర్నా..
by Disha Web Desk 23 |
X
దిశ,హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లా దామర మండలం ఊరుగొండ వద్ద జాతీయ రహదారిపై గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ బాధిత రైతులు ధర్నా రాస్తారోకో చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న భూ నిర్వాసితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పచ్చని పంట పొలాలను గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం ఇచ్చేది లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story