- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
పోలీసుల వైఫల్యంతోనే దాడులు జరుగుతున్నాయి: నంబూరు శంకరరావు
by Mahesh |
X
దిశ, వెబ్డెస్క్: తాను రైతలును పరామర్శించేందుకు వెళ్తే దాడి చేస్తారా.. అంటూ నంబూరు శంకరరావు ప్రశ్నించారు. అలాగే రైతులకు పరిహారం ఇవ్వాలని అడగడం తప్పా అని మండిపడ్డారు. అలాగే పోలీసుల వైఫల్యంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని, వైసీపీ నాయకుడు వాసు కారు ధ్వంసం చేశారని, మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి రాకూడదా.. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మీడియా వేదికగా ప్రశ్నించారు. కాగా మంగళవారం ఉదయం వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో దుండగులు ఆయనపై కర్రలతో దాడి చేశారు. ఈ సంఘటన పల్నాడు పరిధిలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
Next Story