- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఏపీలో దొంగలపై తెలంగాణ పోలీసుల కాల్పులు
X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో దొంగలపై తెలంగాణ పోలీసులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం రామాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ చోరీ కేసులో విచారణకు వచ్చిన తెలంగాణ పోలీసులపై దొంగలు దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దొంగలు పోలీసుల నుంచి తప్పించుకుని పరారీ అయ్యారు. దొంగల ఆచూకీ కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. స్థానికులు, బత్తలపల్లి పోలీసులతో కలిసి దొంగల కోసం గాలిస్తున్నారు.
Advertisement
Next Story