- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
స్పెషాలిటీ సేవలు ప్రారంభించాలి: వైద్యారోగ్యశాఖ
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో ఓపీ స్పెషాలిటీ సేవలు ప్రారంభించాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. వారంలో ఐదు రోజుల పాటు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. ఈ మేరకు మంగళవారం అన్ని జిల్లాల డీఎంహెచ్వోలతో ఉన్నతాధికారులు రివ్యూ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. బస్తీ దవాఖాన్లు, యూపీహెచ్సీలు, పల్లె దవాఖాన్లలో ఈ వైద్యసేవలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టి, ఆప్తమాలిక్ తదితర 12 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Advertisement
Next Story