- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గిరిజన ఆరాధ్య దైవం బావోజీని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
by Disha Web Desk 11 |
X
దిశ, కొత్తపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవమైన జై గురు లోకా మసంద్ బావోజీని, కాళికామాత ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్, అంతకు ముందు ఎండోమెంట్ అధికారులు గుడి పూజారులు వారి సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి హోమగుండం దగ్గర పూజలు నిర్వహించారు. అలాగే గుడికి కావలసిన నిధుల గురించి సీఎం కి వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Next Story