- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
by Sridhar Babu |
X
దిశ, బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గంలో వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గం ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని చందూర్, మోస్రా మండలాల్లో చందూర్, తిమ్మాపూర్, మేడ్పల్లి, లక్ష్మీ సాగర్ గ్రామాలలో వడగండ్ల వానకి నష్టపోయిన రైతుల పంటలను
ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు భరోసా ఇస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే ఎకరానికి 10 వేల రూపాయలని నష్టపోయిన రైతులకు అందే విధంగా చూస్తానని అన్నారు. అదేవిధంగా రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందన్నారు. ఆయనతో పాటు ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Next Story