- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
రాత్రి భోజనం చేసి పడుకున్న యువతి తెల్లారేసరికి అదృశ్యం
by Sridhar Babu |
X
దిశ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని బొల్లారం గ్రామంలో యువతి అదృశ్యమైంది. స్థానిక ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన మన్నే అనిత (24) అనే యువతి శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి ఇంట్లో పడుకుంది. తెల్లారి చూసేసరికి ఇంట్లో లేదు. స్నేహితుల వద్ద, చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. బొల్లారం గ్రామానికి చెందిన కోరబోయిన హరీష్ పై అనుమానం ఉందని అనిత అన్న ప్రవీణ్ కుమార్ తెలిపారని, ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
Advertisement
Next Story