- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
సరిహద్దు వివాదాన్ని వెంటనే పరిష్కరించాలి
by Sridhar Babu |
X
దిశ, భీంగల్ : వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడా, జన్కంపేట రెండు గ్రామాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తు జాన్కంపేట గ్రామస్తులు ఆర్మూర్ ఆర్డీఓ ఆఫీస్ ఎదట ధర్నాశుక్రవారం నిర్వహించారు. గత కొన్ని ఏళ్లుగా ఈ రెండు గ్రామాల మధ్య నెలకొని ఉన్న ఈ భూ సరిహద్దు వివాదం గురించి అధికారులు పట్టించుకోవడం లేదని, అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ వివాదం చిలికి చిలికి పెద్దది అవుతోందని గ్రామస్తులు ఆరోపించారు. గత డిప్యూటీ కలెక్టర్ చిత్ర మిశ్రా ల్యాండ్స్ ఏడీ ని సరిహద్దు సర్వే చేయమని ఈ నెల 14న పంపిస్తే స్థానిక మండల ఆఫీసర్లు ఏడీ కి సహకరించలేదన్నారు. దాంతో ఏడీ తిరిగి వెళ్లిపోయారని, అప్పటి నుండి మా సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story