- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
by Naveena |
X
దిశ, మద్నూర్: బిచ్కుంద మండలంలోని వాజిద్ నగర్ గ్రామ శివారులోని గల మంజీరా వాగులో ఒక గుర్తు తెలియని యువకుడి శవం నీటిలో కొట్టుకొని వచ్చింది. మృతుని వయసు 30 సంవత్సరాలు వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు. మృతుని కుడి చేతి పైన ఇంగ్లీషులో" సోను" అని రాసి ఉందన్నారు. నల్లని పాయింట్ ధరించి ఉన్నాడు. మృతుని శరీరం పైన ఎలాంటి గాయాలు పైకి కనబడుటలేదు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపడితే..బిచ్కుంద ఎస్సై కు, సిఐ కు సమాచారం అంబిచ్కుంద మండలంలోని వాజిద్ నగర్ గ్రామ శివారులోని గల మంజీరా వాగులో ఒక గుర్తు తెలియని యువకుడి శవం నీటిలో కొట్టుకొని వచ్చింది.దించాలని ఎస్సై మోహన్ రెడ్డి కోరారు.
Next Story