- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
మొరం తవ్వకాలపై టాస్క్ ఫోర్స్ దాడులు
by Sridhar Babu |
X
దిశ, నిజామాబాద్ సిటీ : అక్రమంగా మొరం త్రవకాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహిం చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎడపల్లి మండలం తానకాలన్ గ్రామ శివారులో అక్రమ మైనింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజా శేఖర్ రాజు , సీఐలు అంజయ్య, అజయ్ బాబు సిబ్బంది ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఎలాంటి వే బిల్లులు లేని 2 జేసీబీలు, 3 మొరం టిప్పర్ లు సీజ్ చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిని ఎడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Advertisement
Next Story