- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
దత్తాపూర్లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
by Sridhar Babu |
X
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలం దత్తాపూర్ గ్రామ శివారులో శుక్రవారం పేకాట స్థావరంపై జిల్లా సీపీ కల్మేశ్వర ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి, సీఐ అంజయ్యలు టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్లను, 12170 రూపాయల నగదును, 6 సెల్ ఫోన్లను, ఐదు బైకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ పేకాట స్థావరంపై దాడి చేసి దాడిలో స్వాధీనం చేసుకున్న ఆ నగదును నందిపేట్ పోలీసులకు అప్పగించారు. దాడిలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య, రాజేశ్వర్, సుదర్శన్, కానిస్టేబుళ్లు రాములు, గజేందర్, అనిల్, ఆజాం పాల్గొన్నారు.
Advertisement
Next Story