- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
పీడీఎస్ బియ్యం డంపులపై టాస్క్ ఫోర్స్ దాడి
by Sridhar Babu |
X
దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాక్లుర్ మండలం పరిధిలోని రెండు చోట్ల పీడీఎస్ బియ్యం నిల్వ ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజా శేఖర్ రాజు, సీఐలు అంజయ్య ,అజయ్ బాబు సిబ్బంది ఆధ్వర్యంలో మెరుపు దాడి చేశారు. పీడీఎస్ బియ్యాన్ని సేకరించి డంపు చేసిన ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 50 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక పనులు చేపడితే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. పట్టుబడిన ముగ్గురిని, బియ్యాన్ని స్థానిక పోలీసులకు అప్పజెప్పారు.
Advertisement
Next Story