- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
రబీ పంటల సాగుకు నీటి విడుదల
by Sridhar Babu |
X
దిశ,నిజాంసాగర్ : ఉమ్మడి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద రబీ సీజన్ కు గాను మూడవ విడతగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి ప్రధాన కాలువ ద్వారా గురువారం 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని నీటిపారుదల శాఖ ఈఈ సోలోమాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు ఆయకట్టు కింద లక్ష 15 వేల 825 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ప్రాజెక్టు సాగునీటిని రైతులు వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. మూడవ విడత పది రోజులపాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలకు గాను 13.646 టీఎంసీల నీరు ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వ ఉందని తెలిపారు.
Advertisement
Next Story